కేంద్రం ఆమోదంతో ఎపి ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. గిరిజన హక్కులు కాపాడేందుకు ఈ కమిషన్ను తీసుకొచ్చారని తెలిపారు. జగన్కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.
Read More »Tag Archives: pushpa sreevani
గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు..డిప్యూటీ సీఎంపుష్ప శ్రీవాణి..
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చి నిలిపేసిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. గిరిజనులకు కేబినెట్లో అవకాశం ఇవ్వని చంద్రబాబుకు వారి గురించి మాట్లాడే అర్హతగాని, హక్కుగాని లేదన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనులకు ఏ సంక్షేమ పథకం పెట్టారని తాము నిలిపేశామో చెప్పాలన్నారు. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్ష చేయాలని ...
Read More »నిత్యావసర ధరలను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి
ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే కురుపాం మండలంలోని నిత్యావసర సరుకులు, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా.. అనే విషయమై గురువారం ఉదయం ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు, కూరగాయలు ప్రజలకు అందేటట్లు చూడాలని డిప్యూటీ తహసీల్దారుకు ఉపముఖ్యమంత్రి సూచించారు
Read More »