గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సిఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ...
Read More »Tag Archives: republic day
ఏపీలో ఘనంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 73 వ గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విజిటర్స్కు అనుమతి నిరాకరించారు.
Read More »