దేశంలో ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాల్లో ముఖ్యమైనది షిర్డి.సాయి బాబా భక్తులు అమితంగా షిర్డి పుణ్యక్షేత్రం వెళ్తూ ఉంటారు.ఏడాదిలో ప్రతి రోజు వేలాది మంది భక్తులు షిర్డి సాయి బాబాను దర్శించుకుంటూనే ఉంటారు.ప్రత్యేక సమయాల్లో ఆ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల ఆదాయాన్ని పరిశీలిస్తే సాయి బాబా ఆలయం ఆదాయం టాప్లో ఉంటుందనే విషయం తెల్సిందే.ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద మొత్తంలో షిర్డి సాయి బాబాకు విరాళాలు వచ్చాయి. షిర్డి సాయి బాబాకు ...
Read More »