Tag Archives: telangan anews

హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌… టెన్షన్‌ – భారీ బందోబస్త్‌!

హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాతబస్తీలో చార్మినార్‌ దగ్గరలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని, కెసిఆర్‌ కూడా రావాలని, ఫోర్జరీ సంతకం లేఖపై నిజాలు తేల్చుకుందామని సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి బైక్‌ ర్యాలీని తలపెట్టింది. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అయితే, బైక్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఎలాగైన భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని బండి సంజయ్‌ చెప్పడంతో ఆ ప్రాంతంలో ...

Read More »