లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి మార్గం : బెంగళూరు–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02691 సర్వీస్: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 12.05.2020 మార్గం : న్యూఢిల్లీ–బెంగళూరు ట్రైన్ నెంబర్: ...
Read More »