Tag Archives: TS Assembly

ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు. ...

Read More »

ఈనెల 16 వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించే ఛాన్స్..!

ఒకరోజు విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. తొలుతు ఈనెల 13వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రేపు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున శాసనసభ జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన బడ్జెట్​పై చర్చ ...

Read More »

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కుదింపు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది. సభకు వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు మీడియా సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. వీరిద్దరు అసెంబ్లీ సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు ...

Read More »