Tag Archives: uttam kumar reddy

గవర్నర్ తో భేటీ అయిన ఉత్తమ్

గవర్నర్ తో భేటీ అయిన ఉత్తమ్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలుతో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే వలస కూలీల విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు. ...

Read More »

కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

కరోనా కేసులను తగ్గించడానికే రాష్ట్రంలో తక్కువ పరీక్షలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏపీ లో 80 వేల టెస్టులు జరిగితే, ఇక్కడ 19 వేల టెస్టులు మాత్రమే జరిగాయన్నారు. కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలని ...

Read More »