దేవుడు పూజ చేయని భక్తులు ఉండరు. అందులో ప్రతీ ఒక్కరూ తమ శక్తి మేరకు పూజను చేస్తారు. అయితే ప్రధానంగా పూజలో ఉపయోగించేవి కొబ్బరికాయ, పూలు, పండ్లు, సుగంధ పదర్థాలు, ప్రసాదాలు. ప్రస్తుతం పూజలో ఉపయోగించే ఆయా రకాల పూలను దేవుడికి పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది అనే విశేషాలను తెలుసుకుందాం… నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే … జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది. పారిజాత పువ్వుని దేవుడికి సమర్పిస్తే .. కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి ...
Read More »