Tag Archives: ysrcp

మదనపల్లిలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మంగళవారం మదనపల్లిలో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగా సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఇంటింటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెబుతోంది.. టీడీపీ చరిత్ర అంతా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని హామీలను తుంగలో తొక్కి.. ఇప్పుడు సూపర్-6, సూపర్-7 అంటూ పేదల రక్తాన్నీ పీల్చేందుకు పసుపుపతి (చంద్రబాబు) మళ్లీ వస్తున్నాడని ఎద్దేవా చేశారు. మరోసారి ...

Read More »

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏడో రోజు మేమంతా సిద్ధం యాత్ర..

మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో… చిత్తూరు జిల్లా సిద్ధమా? ...

Read More »

వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలి-ధర్మాన

వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాధరావు. వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికి చాలా మందికి తెలియదు.. వైసీపీ గుర్తు ఏంటి అంటే సైకిల్, హస్తం అంటున్నారు.. ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాద రావు. ఇవాళ శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాధరావు మాట్లాడుతూ…ప్రజలు జగన్ కే ఓటు వేస్తామంటున్నారని… అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించారు. గెలవక ముందే పిటీషన్లు పెట్టి వాలంటీర్ వ్యస్దను తీయించారు….రేపు ...

Read More »

కొవ్వూరు కింగ్ ఎవరో?

తూ.గోదావరిలోని SC రిజర్వ్ నియోజకవర్గం కొవ్వూరు. 1999, 2019 ఎన్నికలు మినహా 1983 నుంచి ఇక్కడ TDP గెలుస్తూ వస్తోంది. ఈసారి అభ్యర్థుల్ని మార్చిన TDP, YCP.. గోపాలపురం సిట్టింగ్, మాజీ MLAలని ఇక్కడ బరిలోకి దింపాయి. YCP నుంచి తలారి వెంకట్రావు, TDP తరఫున వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి కొవ్వూరుని మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలని TDP.. పట్టు నిలుపుకోవాలని YCP వ్యూహాలు రచిస్తున్నారు.

Read More »

విజయవాడ ఈస్ట్లో గెలిచేది ఎవరో?

విజయవాడ ఈస్ట్.. రాష్ట్రంలోని హాట్సట్లలో ఒకటి. దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా, మాజీ CM నాదెండ్ల భాస్కరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక్కడ 1983లో TDP గెలిచింది. ఆ తర్వాత 2014, 19లో వరుసగా నెగ్గిన గద్దె రామ్మోహన్ మరోసారి TDP నుంచి పోటీకి సై అంటున్నారు. YCP నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.

Read More »

వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.

Read More »

చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు: బొత్స సత్యనారాయణ

పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని… ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడు అని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండొద్దా అని ...

Read More »

ఇప్పుడా వాలంటీర్ల విధులను ఎవరు నిర్వర్తించాలన్న తమ్మినేని సీతారాం..

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై విపక్ష నేతలు కక్ష కట్టారంటూ మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్ర పూరిత చర్య అని విమర్శించారు. వాలంటీర్లకు అధికారాలు అప్పజెప్పడం జరగదని, వారు అందించే సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని… వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన రోజే సీఎం జగన్ చెప్పారని తమ్మినేని సీతారాం వివరించారు. అదే ...

Read More »

సీఎం జగన్‌ బస్సు యాత్రకు పొటెత్తిన జనం…

సీఎం జగన్‌ బస్సు యాత్రకు జనం పొటెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తారు జనం. రెండు చోట్ల భారీ గజమాలతో సిఎం జగన్ కు స్వాగతం పలికారు ప్రజలు. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నారు జగన్. ఈ సందర్భంగా కొంత మంది పేద ప్రజలతో కూడా సీఎం జగన్‌ మాట్లాడారు. కాగా…పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. ...

Read More »

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అయింది. బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగనుంది సీఎం జగన్‌ రోడ్ షో. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం ...

Read More »