Tag Archives: ysrcp

రాగ ద్వేషాలకు అతీతంగా పని చేసిన ప్రభుత్వం ఇదే..సీఎం జగన్

నేడు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని.. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా.. కులమతాలకు అతీతంగా, ఏ పార్టీ అని చూడ కుండా, చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని, అర్హత ఉంటె వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి ...

Read More »

జనసేనకు షాక్.. జగన్ సమక్షంలో రేపు వైసీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ

ఎన్నికలకు సమయం సమీస్తున్న తరుణంలో జనసేనకు మరో షాక్ తగిలింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరుతున్నారు. పితాని గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కానీ, ఆ ఎన్నికల్లో జనసేన తరపున ...

Read More »

నేడు కర్నూల్‌ జిల్లాలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

కోడుమూరు నియోజక వర్గం పెంచికాల పాడు నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం యాత్ర మూడో రోజుకి చేరింది. అయితే, మేమంతా సిద్దం అంటూ సీఎం జగన్‌ కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కొనసాగనుంది. కాగా, మధ్యాహ్నాం రాళ్ల దొడ్డి వద్ద హాల్టింగ్‌.. భోజన విరామం తీసుకోనున్నారు సీఎం. తిరిగి సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Read More »

వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్

వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా ...

Read More »

రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర

రెండోరోజు నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి రాత్రికి నాగలపురంలోనే బస చేయనున్నారు.

Read More »

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇదే?

రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్‌. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...

Read More »

ప్రొద్దుటూరులో బహిరంగ సభ

కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్నారు సీఎం జగన్‌. అభిమాన నాయకుడ్ని చూసేందుకు అబిమాన గణం పోటెత్తుతున్నారు. కాసేపట్లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు రానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

Read More »

సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం… వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వాహనం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం గుండా కాక, వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లడం, గంట తర్వాత తిరిగి అదే మార్గంలో బయటికి వెళ్లడం పలు సందేహాలు తావిస్తోందంటూ విపక్ష నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ...

Read More »

తల్లి విజయమ్మ ఆశీర్వాధంతో.. జగన్ బస్సుయాత్ర ప్రారంభం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ...

Read More »

కడపకు చేరుకున్న సీఎం జగన్

మరికాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్‌ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌. సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో విజయమ్మ పాల్గొననున్నారు. అనంతరం మేము సైతం బస్సు యాత్రను సీఎం ప్రారంభించనున్నారు.

Read More »