ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి… 500 యూనిట్లు దాటితే అదనంగా 90 పైసలు చెల్లించాలి. 500 యూనిట్ల తర్వాత టారిఫ్‌ను రూ.9.05 నుంచి రూ.9.95కు పెంచారు. 500 యూనిట్ల లోపు వాడే వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదు. ఇక నుంచి సబ్సిడీదారులకు బిల్లు వెనుక సబ్సిడీ వివరాలు పొందుపరుస్తామని తెలిపారు ఏపీ ఈఆర్సీ చైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి.. 500 యూనిట్లు పైబడి విద్యుత్ వాడకం ఉన్న 1.35లక్షల వినియోగదారులపైనే ఈ భారం పడనుంది.