నేడు కరోనా, ఆర్టీసీపై సీఎం జగన్ సమీక్ష
నేడు కరోనా, ఆర్టీసీపై సీఎం జగన్ సమీక్ష

కరోనా, ఆర్టీసీపై సీఎం జగన్ సమీక్ష

ఇవాళ ఉదయం11 గంటలకు రాష్ట్రంలో కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రి పేర్ని నాని, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.