దిశ” బిల్లును ఆమోదించిందిన మహిళా పార్లమెంట్

పార్లమెంట్ స్పీకర్ స్థానంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు పలు బిల్లులకు ఆమోదం.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో శుక్రవారం జాతీయ మహిళా కమిషన్ సహకారంతో రాష్ర్ట మహిళా కమిషన్ నిర్వహించిన “మహిళా మాక్ పార్లమెంట్ “.దిశ బిల్లుతో పాటు 50 శాతం మహిళా రిజర్వేషన్, 21 ఏళ్ల వివాహ వయసుకు మాక్ పార్లమెంట్ ఆమోదం.