ప్రముఖ దర్శకుడు కెఎస్‌.సేతుమాధవన్‌ కన్నుమూత

చెన్నై : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రముఖ డైరెక్టర్‌ కెఎస్‌.సేతు మాధవన్‌ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న సేతు మాధవన్‌ చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సేతు మాధవన్‌ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. సేతు మాధవన్‌ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.