బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం
బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం

బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం

బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం పాలయ్యారు. తన ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థి అఖిలేశ్ త్రిపాఠి చేతిలో ఓటమి పాలయ్యారు. ‘‘మేము తిరిగి ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతాం. ఓటమి చెందినందుకు ఏమాత్రం బాధపడటం లేదు. ప్రజల అంచనాలను మేము అందుకోలేకపోయాం. భారీ విజయం సాధించిన కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు’’ అని వ్యాఖ్యానించారు.