హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ ‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ఇవాళ ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు