Monthly Archives: February 2020

ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న కల్యాణ్ రామ్

ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న కల్యాణ్ రామ్

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ ముందుకు సాగుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన జై లవ కుశ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కోసం మంచి కథను తయారు చేయించే పనిలో కల్యాణ్ రామ్ వున్నాడని ...

Read More »

మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తుల సౌకర్యార్ధం 120 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) డిప్యూటీ కమిషనరు జి.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) కార్యాలయంలోని డిప్యూటీ కమిషనరు ఛాంబరులో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి.వరలక్ష్మి మాట్లాడుతూ… మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అదనంగా 120 ప్రత్యేక బస్సులను వేశామని తెలిపారు. గతేడాది శివరాత్రి సందర్భంగా 100 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం 1, 2 వ డిపోలు, పాలకొండ నుండి రామతీర్ధాలకు ...

Read More »

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ శంకుస్థాపన చేశారు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఎస్‌సీఆర్ పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యర్రగుంట్ల-నంద్యాల లైను విద్యుదీకరణకు కూడా పీయుశ్ శంకుస్థాపన చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ...

Read More »

అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే-సీఎం జగన్

అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన మూడో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ...

Read More »

చంద్రబాబు పై రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Read More »

చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందా..?

చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందా..

కరోనావైరస్ అనేది ఓ వైరస్ కుటుంబం పేరు. ఆ కుటుంబం నుంచి పుట్టుకువచ్చిన కొత్త రకం వైరస్ తాజాగా చైనాలో వ్యాపించింది. ఈ వ్యాధికి ఓ పేరు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాబట్టి, వారు ఈ వ్యాధికి పేరు పెట్టడానికి ఒక ప్రామాణిక ఆకృతిని ఉపయోగించారు. ఇది భవిష్యత్తులో ఒకే కుటుంబం యొక్క వైరస్ పేరు పెట్టడానికి కూడా సహాయపడుతుంది. కరోనావైరస్ పై అనేక భ్రమలు కలుగుతున్నాయి. ఈ వైరస్ కోడి మాంసం తినటం ద్వారా వస్తుందని అనేక మంది భ్రమపడుతున్నారు . అయితే ...

Read More »

చరణ్, ఆలియా గెటప్స్ లీక్..

చరణ్, ఆలియా గెటప్స్ లీక్..

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘RRR’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్, సీతా మహాలక్ష్మి గెటప్‌లో ఆలియా భట్ ఫొటోలు బయటికి వచ్చాయి. సీతారామరాజు, సీతా మహాలక్ష్మిగా రామ్ చరణ్, ఆలియా భట్ ఇలాగే కనిపించబోతున్నారా? ఈ విషయం క్లారిటీగా చెప్పలేం కానీ.. సినిమా సర్కిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ...

Read More »

దేవీనిని ఉమా కి జోగి రమేష్ వార్నింగ్

దేవీనిని ఉమా కి జోగి రమేష్ వార్నింగ్

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరకరమైన భాష వాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన భరతం పడతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉమా తన భాషను మార్చుకోకుంటే ఆయన తోక కత్తిరిస్తానని, తానే ఆయన ఇంటికి వెళతానని అన్నారు.స్వయం ప్రకటిత మేధావి యనమల, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోకజ్ఞానం లేని లోకేష్, బొంకే బుచ్చయ్య, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని రమేష్‌ ధ్వజమెత్తారు. పోలవరం కట్టిందెవర్రా.. అంటూ ఉమా నోరు పారేసుకోవడంపై ఆయన ...

Read More »

నేడు కర్నూల్ కి సీఎం జగన్‌

నేడు కర్నూల్ కి సీఎం జగన్‌

సీఎం అయ్యాక జగన్‌.. తొలిసారిగా ఇవాళ కర్నూలు జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాల నుంచి ఒంటిగంటా 30 నిమిషాలకు వరకు కర్నూల్‌లో ఉండనున్న జగన్‌ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముందుగా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కర్నూలులోని రెండవ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు.

Read More »

ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్‌​ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో.. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి ...

Read More »