Monthly Archives: March 2020

బిజెపికి ప్రముఖ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌ బై

బిజెపికి ప్రముఖ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌ బై

ప్రముఖ బెంగాలీ నటి, సుభద్రా ముఖర్జీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాగూర్‌ వంటి నేతలున్న బిజెపిలో తాను కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఎన్నో ”ఆశలతో” బిజెపి లో చేరాననీ.. కానీ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె అన్నారు. బిజెపి తన సిద్ధాంతాల నుంచి ...

Read More »

నేటి నుంచి పార్లమెంట్‌ మలి విడత సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ మలి విడత సమావేశాలు

పార్లమెంట్‌ రెండో విడుత బడ్జెట్‌ సమావేశాలు నేటీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో వ్యవహరించిన వ్యూహాలను అధికార, ప్రతిపక్షాలు రచిస్తున్నాయి. ఇటీవలి ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మతోన్మాద హింస, దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. అలాగే బడ్జెట్‌ (డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌)పై రెండో దశ చర్చ జరుగుతుంది.33 రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ...

Read More »

ఇవాంక ఫొటోలపై స్పందించిన సాయి తేజ్

ఇవాంక ఫొటోలపై స్పందించిన సాయి తేజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా భారత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె తాజ్‌మహల్‌ ముందు కూర్చొని ఫొటో దిగారు. ఆ ఫొటోను చాలా మంది మార్ఫింగ్‌ చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇవాంకను ఓ యువకుడు సైకిల్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఉన్న ఫొటో అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, ఇవాంక స్పందించిన తీరుకు సుప్రీం హీరో సాయిధరమ్ ...

Read More »

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు ఇవాంక ట్రంప్ ఫిదా..!

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు ఇవాంక ట్రంప్ ఫిదా..

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్‌తో తాజ్ మహల్ వద్ద తాను ఫొటో దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రముఖ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. తన భార్యతో కలిసి దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఆయన.. ఇవాంకా కాళ్లపై తను కాళ్లు వేసినట్టుగా ‘నేను, ఇవాంకా’ అని సరదాగా ట్వీట్ చేశారు. ఈ ఫొటో పట్ల ఇవాంకా సానుకూలంగా స్పందించారు. ‘‘నన్ను అద్భుతమైన తాజ్ ...

Read More »