డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు హాజరయ్యారు. రకుల్ రాక నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఇప్పటికే ఇదే డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీలను ఇడి ప్రశ్నించింది. కాగా, ఇది అధికారుల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న విచారణకు రకుల్ హాజరు కావాల్సి ఉండగా.. ఆరోజు తనకు కుదరదని, మరో తేదీని కేటాయించాలని కోరారు. అయితే తేదీ మార్చేందుకు ఇడి అధికారులు రాకపోవడంతో… ఆ ...
Read More »Monthly Archives: September 2021
ఏపీలోమళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి ...
Read More »రేపు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ విడుదల
పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ ...
Read More »