Monthly Archives: April 2022

ట్రాన్స్ కో పటిష్టంగా ఉంటేనే మెరుగైన ‘విద్యుత్’ : పెద్దిరెడ్డి 

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో విద్యుత్ ట్రాన్స్ కో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిస్కంలకు విద్యుత్ ను సరఫరా చేయడంలో ట్రాన్క్ కో సమర్థవంతమైన నెట్ వర్క్ తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్క్ కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్ స్టేషన్ల ...

Read More »

వినోదం నాపై బాధ్యత పెరిగింది : రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియాస్టార్‌గా మారారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా.. తండ్రి చిరంజీవితో తెరను పంచుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో చెర్రీ ఈ చిత్ర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను.. కొరటాల శివ ‘మిర్చి’ సినిమా తర్వాత ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ...

Read More »

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాసుపత్రి ఘటన : వాసిరెడ్డి పద్మ

పోలీసుల నిర్లక్యం వల్లే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళపై అత్యాచార ఘటన చోటుచేసుకుందని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రానా టాటాతో శనివారం ఆమె భేటీ అయ్యారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌ ఘటనపై చర్చించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తుపై కమిషనర్‌తో చర్చించామన్నారు. అందుకే సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేయించామని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తామని సీపీ చెప్పారన్నారు. ఇకపై మిస్సింగ్‌ కేసులపై వేగంగా స్పందించాలని ...

Read More »

“సర్కారు వారి పాటా… అల్లూరి వారి వేటా…”

 మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. ఈ చిత్రం తాజాగా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ”సర్కార్ వారి పాటా… వెపన్స్ లేని వేటా…” అంటూ సాగే ఈ పాట అలరిస్తుంది. ఈ లిరికల్ వీడియోలో మహేష్ యాక్షన్ బ్లాక్స్ చూపించే విజువల్స్ బాగున్నాయి. ఈ పాటను హారిక నారాయణ్  పాడగా, అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. థమన్ అభిమానులు ఉల్లాసమైన సంగీతం అందించాడు

Read More »

ఏపీలో కాంగ్రెస్ జగన్ తో కలిస్తేనే .. తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమా? పీకే చెప్పినంత మాత్రాన జగన్ పొత్తుకు సై అంటారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పీకే ఇచ్చిన రిపోర్ట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయంలో పీకే కీలక భూమిక పోషించారు. ఎవరిని చేర్చుకోవాలి…. ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి.. ప్రత్యర్థులను ఎలా ఢీకొట్టాలన్నదానిపై గతంలో జగన్ కు కీలక సూచనలు చేశారు పీకే.

Read More »

పేదలకు సంక్షేమ పథకాలు ఆపేయాలని ఎల్లో బ్యాచ్ అంటోంది : జగన్

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని జగన్ ఆరోపించారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు పాలన కావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ మండిపడ్డారు.

Read More »

వైఎస్ విజ‌య‌మ్మ‌కు జన్మదిన శుభాకాంక్షలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎ‌స్ విజ‌య‌మ్మ అని అన్నారు. 

Read More »

‘టీమ్‌ వైఎస్‌ఎస్‌ఆర్‌’ కోఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్‌

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ టీమ్‌ వైఎస్‌ఎస్‌ఆర్‌ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది పేర్కొన్నారు. కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని సందీప్‌కుమార్‌ తెలిపారు.

Read More »

‘ఆచార్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా జగన్‌..!

 ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 23న విజయవాడలోని సిద్దార్థ జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎపి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రానున్నాడు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

Read More »

‘జయమ్మ పంచాయతి’ ట్రైలర్‌ విడుదల

సుమ కనకాల నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యాతిధిగా పాల్గని శనివారం లాంచ్‌ చేశారు.ఈ సినిమాను మే 6వ తేదీన థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ట్రైలర్‌ ఎలా ఉందంటే.. ఈ గ్రామ సభ ముందు జయమ్మ లేవనెత్తిన సమస్యను ట్రైలర్‌లో చూపించకపోయినప్పటికీ అది తీవ్ర ప్రభావం చూపుతోంది.ఆమె భర్త అనారోగ్యంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ...

Read More »