ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 13 లక్షలు విరాళం ప్రకటించిన ANU యాజమాన్యం
ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 13 లక్షలు విరాళం ప్రకటించిన ANU యాజమాన్యం

ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 13 లక్షలు విరాళం ప్రకటించిన ANU యాజమాన్యం

కరోనా వైరస్‌ నివారణ చర్యల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడానికి సిద్ధం అయింది .ఒక్క రోజు వేతనం రూ 13,28,377 ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతామని వైస్ ఛాన్సలర్ ఆచార్య పి . రాజశేఖర్ తెలిపారు .ఆ సందర్బముగా బోధన, బోధనేతర సిబ్బంది కి వైస్ ఛాన్సలర్ అభినందనలు తెలిపారు