Health

మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం తినాలో తెలుసా?

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా నడవాలని చెబుతుంటారు. ఇక మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తప్పకుండా డైట్‌లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.అయితే కొందరు తమకు తెలియకుండా తీసుకునే కొన్ని ఆహారాలు అనారోగ్య సమస్యలను పెంచుతాయి.ఉదయం డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నడక నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాదం, ఖర్జూర వాల్ నట్ వంటి మిశ్రమ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటిన్స్, విటమిన్స్, ఫైబర్, శరీరానికి కావాల్సిన ...

Read More »

వేసవిలో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

వేసవిలో చెమట పట్టడం అనేది కామన్. కానీ చాలా మంది చెమటలను చూసి కూడా భయపడిపోతుంటారు. సమ్మర్‌లో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఒక మంచి రోగనిరోధక వ్యవస్థ నేరుగా చెమటతో మంచి సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల ప్రతీవ్యక్తికి సమ్మర్‌లో తప్పని సరిగా చెమటలు పట్టాలి అంటున్నారు. చెమట పట్టిన ప్రతిసారీ మన శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయంట దీని వలన మన ఆరోగ్యం బాగుంటుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయంట. అంతేకాకుండా, చెమట అనేది మన ...

Read More »

మన ఇళ్లల్లో ఉండే ఈ మొక్కతో షుగర్‌, బీపీ తగ్గించుకోవచ్చు..!

ఆయుర్వేద శాస్త్రంలో, అనేక మూలికలు క్లుప్తంగా వివరించబడ్డాయి. కొన్ని ఔషధ మొక్కలు కూడా ప్రస్తావించబడ్డాయి. మన పూర్వీకులు వివిధ వ్యాధులకు ఔషధ మొక్కలను ఉపయోగించారు.ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి ఒక మూలిక ఉంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం కలిగించే మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. ఇది మధుమేహం అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. బిళ్ళ గన్నేరు ఆకుల్లో ...

Read More »

పాలకూరతో ఆరోగ్యం.. రోజూ తింటే జరిగేది ఇదే!

ఆకు కూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పాలకూరను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, సి,కె తో పాటు ఐరన్ , మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. పాల కూరను ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ మెరుగు పడటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి బయటపడుతాము. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం ద్వారా కిడ్నీ సమస్యలు దరి చేరవు. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ...

Read More »

ఆ అనారోగ్య సమస్యలున్న వారు యాలుకలు అసలు తినకూడదు?

వంటకాలకు రుచిని జోడించడానికి ఉపయోగించే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి అలాగే మంచి రుచిని కలిగి ఉంటాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు యాలకులను అస్సలు తినకూడదు.. అలాంటి వారు వీటిని తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రెట్టింపు అవుతాయి. అలర్జీ బాధితులకు వీటికి దూరంగా ఉండాలి ...

Read More »

రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా..

నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. రాత్రిపూట చాలామంది తరచుగా చూస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే అలవాటు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందుతారు. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవాలి. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ ...

Read More »

మునక్కాయలు అతిగా తింటున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోండి

మనలో చాలా మంది మునక్కాయలు ఇష్టంగా తింటారు. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. మునగలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ప్రమాదకరం. శరీరానికి ఫైబర్ అవసరం అయినప్పటికీ, అతిగా తినడం మంచిది కాదు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా, మలబద్ధకం, ప్రేగు సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మునగకాయలను ఎక్కువగా తినడం వల్ల అలర్జీ వస్తుంది.గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వీటిలో ములగ కూరలు ...

Read More »

పండగ రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారు?.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే

మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి తరం తమ సంస్కృతిలో ఎన్నో పండగ రోజుల్లో మాంసం తినకపోవడం ఇప్పటికీ చాలా మంది హిందువులకు ఒక ముఖ్యమైన ఆచారం. ఇలా కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉండటం వెనక అసలు కారణం ఉంది. రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పెద్ద పేగు క్యాన్సర్,అధిక రక్తపోటు, గుండెపోటు , అల్సర్ వంటి అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. మామూలుగా చెబితే వినరు కాబట్టి పెద్దలు మతం, సైన్స్ అని చెప్తారు. వాటిని ...

Read More »

మెదడు చురుగ్గా పనిచేయాలా?

మనం ఏ పనిచేయాలన్నా అందుకు సంసిద్ధత ముఖ్యం. కానీ కొన్ని సందర్భాల్లో మనసు, శరీరం అందుకు అందుకు సహకరించవు. ఏ పని చేయాలన్నా ఏకాగ్రత కుదరకపోవడం, ఆసక్తి తగ్గడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడంవల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. దీర్ఘకాలంపాటు పోషకాహారం తీసుకోకపోతే కూడా మీ మైండ్ సక్రమంగా పనిచేయదు. అందుకే ప్రోటీన్లు, కార్బొ హైడ్రేట్లు, సీజనల్ ఫ్రూట్స్‌ తీసుకుంటూ ఉండాలి. ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చని చెట్ల మధ్య కాసేపు గడపడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ...

Read More »

ఆస్తమా పేషెంట్లు ఏసీ గదుల్లో కూర్చోవచ్చా..

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఇళ్ళలో ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆస్తమా రోగులు ఏసీ రూమ్‌లో కూర్చునే ముందు వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆస్తమా రోగులకు చల్లని గాలి ప్రమాదకరం. వాతావరణంలోని ధూళి కణాలు ఎయిర్ కండీషనర్‌లో కరిగి ఆస్తమా రోగులకు హాని కలిగిస్తాయి. పీల్చినప్పుడు, ధూళి కణాలు ఉబ్బసం ఉన్నవారి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. ఇది మీ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తమా రోగులు ఏసీలో కూర్చునే ముందు ఈ విషయాలను పరిగణనలోకి ...

Read More »