Homepge Slider

13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో ...

Read More »

సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌..ఎప్పుడంటే ?

సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 22 న సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10.30 గంటల కు నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు ఈ నెల 21 న కుటుంబంతో కలిసి పులివెందుల కు రానున్నారు. నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచార భాద్యతలు చేపట్టనున్నారు సీఎం సతీమణి వైఎస్ భారతి. ఎన్నికల పూర్తి అయ్యే వరకు పులివెందులలో మకాం ...

Read More »

కవితను నేడు కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ.. సర్వత్ర ఉత్కంఠ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని… సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగక ముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ కు, ఆప్ కు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని… రూ. ...

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్‌..

మద్యం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ అంశంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌పై వేటు పడింది. 2007లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయింది. నోయిడాకు చెందిన మహేశ్ పాల్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశారు. వైభవ్ కుమార్‌.. మరో ముగ్గురితో కలిసి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ...

Read More »

నేడు రంజాన్ పండుగ

ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో రంజాన్‌ కూడా ఒకటి. ఈ మాసం ప్రతి సంవత్సరం మార్చిలో నెలవంకతో ప్రారంభమై ఆ తర్వాతి నెల నెలవంకతో ముగుస్తుంది. అందుకే చాలా మంది నెలవంక చూసిన తర్వాతే పండుగను జరుపుకుంటారు. 30 రోజులుగా చేస్తున్నకఠిన ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ మాసంలో చివరి రోజున ఈద్- ఉల్ -ఫితర్ చివరి రోజున జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర ఖురాన్ చదివి ప్రార్థన చేస్తారు. ఈద్-ఉల్-ఫితర్ ...

Read More »

ఆ అనారోగ్య సమస్యలున్న వారు యాలుకలు అసలు తినకూడదు?

వంటకాలకు రుచిని జోడించడానికి ఉపయోగించే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి అలాగే మంచి రుచిని కలిగి ఉంటాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు యాలకులను అస్సలు తినకూడదు.. అలాంటి వారు వీటిని తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రెట్టింపు అవుతాయి. అలర్జీ బాధితులకు వీటికి దూరంగా ఉండాలి ...

Read More »

జైల్లో కవితను విచారించనున్న సీబీఐ..

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది. సీబీఐ గత ఏడాది హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు ...

Read More »

నా లైఫ్ ఇంతలా మారిపోతుందనుకోలేదు..?

‘బేబి’ సినిమాతో వైష్ణవీ చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘లవ్ మీ’ సిద్ధమవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై వైష్ణవి చైతన్య మాట్లాడింది. ‘లవ్ మీ’ సినిమా టీమ్ చాలా ఫాస్టుగా .. చాలా ఎనర్జిటిక్ ...

Read More »

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జగన్

రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఏపీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల కలయికే రంజాన్ అని చెప్పారు. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులందరూ నెల రోజుల నుంచి కఠోర ఉపవాస దీక్షలను నిష్టగా ఆచరిస్తూ, అల్లాహ్ ను ఆరాధిస్తూ, ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారని అన్నారు. అల్లాహ్ కరుణ, రక్షణ పొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, ...

Read More »

ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

Read More »