రెండోరోజు.. రేపు కర్నూల్, నంద్యాలలో సీఎం జగన్ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్కు చేరి అక్కడ రైతునగరం క్రాస్ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్, కర్నూల్ క్రాస్, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...
Read More »Homepge Slider
ప్రొద్దుటూరులో బహిరంగ సభ
కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్నారు సీఎం జగన్. అభిమాన నాయకుడ్ని చూసేందుకు అబిమాన గణం పోటెత్తుతున్నారు. కాసేపట్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు రానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.
Read More »ఆడుజీవితం సినిమాపై కమల్ రియాక్షన్..
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. ఈమధ్య వచ్చిన సినిమాల్లో ప్రేములు, మంజుమ్మెల్ బాయ్స్, బ్రహ్మయుగం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా అదే విధంగా ఇపుడు ఆడుజీవితం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 28న ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డాడు.ఇటీవల కొంతమంది ప్రముఖుల కోసం ఆడుజీవితం స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. కమల్హాసన్, ...
Read More »దిల్రాజ్ ఆఫీస్లో ఫ్యామిలీ స్టార్ హోమం..
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందంతో బాక్సాఫీస్ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి ...
Read More »తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్:కొొడాలి నాని
గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతున్నారని విమర్శించారు.
Read More »సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం… వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వాహనం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం గుండా కాక, వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లడం, గంట తర్వాత తిరిగి అదే మార్గంలో బయటికి వెళ్లడం పలు సందేహాలు తావిస్తోందంటూ విపక్ష నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ...
Read More »సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరో..
హీరో సిద్దార్థ్ కు బొమ్మరిల్లుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాలో నటించడంతో పాపులారిటీ రెట్టింపు అయింది. అంతేకాకుండా సింగర్గా కూడా ఆయన కొన్ని పాటలు పాడాడు. అయితే సిద్దార్థ్ అతిథి రావు హైదరీతో డేటింగ్లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కొన్ని రీల్స్ కూడా చేశారు.ఈ క్రమంలో వారిని పెళ్లి గురించి ప్రశ్నించగా ఇద్దరు కరెక్ట్ సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సిద్ధార్థ్- అతిథి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు ...
Read More »చంద్రబాబుపై బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు
రోజుల తరబడి ఢిల్లీలో పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగి చివరికి ప్రజల్లో బీజేపీని తక్కువ చేసి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్ల కోసమే చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది పొత్తు ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినందుకు త్వరలో పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Read More »తల్లి విజయమ్మ ఆశీర్వాధంతో.. జగన్ బస్సుయాత్ర ప్రారంభం!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ...
Read More »దేవరకు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ ?
దేవరకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్తున్నారా..? అదేంటి అలా అంటున్నారు.. ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా అదే కదా.. అలాంటప్పుడు బైబై ఎలా చెప్తారు అనుకుంటున్నారు కదా..? ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ను నమ్ముకుని మరో దర్శకుడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. మరింతకీ తారక్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఒకవేళ దేవరకు బ్రేక్ ఇస్తే.. మళ్లీ జాయిన్ అయ్యేదెప్పుడు..? దేవర షూటింగ్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ముందు అనుకున్న దాని ప్రకారం అయితే ఈ పాటికే షూటింగ్ పూర్తవ్వాలి.. ఎప్రిల్ ...
Read More »