Spirituality

మహా శివరాత్రి రోజు వీటిని ప్రసాదంగా పెట్టండి..

ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 వ తేదీన వస్తుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. శివరాత్రి నాడు బిల్వపత్రం, భాంగ్, ధాతుర, మదర్ పువ్వు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం, ఆవు పాలతో పూజిస్తారు. శివలింగంపై ఒక కుండ నీరు, బిల్వపత్రంను సమర్పించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తారు. వీటితో పాటు శివునికి కొన్ని ...

Read More »

సకల దేవతలను ఆహ్వానిస్తూ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు…

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాలకు మహాశివరాత్రి స్పెషల్ ఆఫీసర్ , దేవస్థానం ఈవో, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్ర వారం సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజ పటావిస్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్దంభం ...

Read More »

హోలీరోజున ఈ వస్తువులు ఇంటికి తీసుకువస్తున్నరా..

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది. హోలికా పూజ, హోలికా దహన్ తర్వాత ప్రజలు ఆనందంతో రంగులను చల్లుకుంటారు. హోలీ పండుగ ప్రజల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే హోలీరోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకువస్తే ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతుందట. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదట. *జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం..హోలీ రోజున ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. ...

Read More »

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నెటీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్ లతో ఆలయం ముస్తాబవుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు.శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు వసతి వైద్యం శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ...

Read More »

క్రమంగా పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 ,62,30,472 రూపాయల నగదు లభించింది. ఈ ఆదాయాన్ని ...

Read More »

కోనియమ్మన్ రథోత్సవం.. మత సామరస్యం చాటుకున్న ముస్లిం సోదరులు…

తమిళనాడులోని కోయంబత్తూరులోని నోయల్ నది ఉత్తర ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ దేవాలయం కోనియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం మత సామరస్యానికి వేదికగా నిలిచింది. పార్వతి దేవి ప్రతి రూపంగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఆలయ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్‌ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ...

Read More »

శివరాత్రి రోజు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు..?

మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివ భక్తులందరూ, ఎంతో ఇష్టంగా ఉపవాసం ఉంటూ శివయ్యను పూజిస్తారు. ఇక మార్చి8న శివరాత్రి జరుపుకోనున్నారు. ఆరోజు ప్రతి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. శివనామస్మరణతో ఎంతో నిష్టగా భక్తులు శివయ్యను కొలుచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? శివరాత్రి రోజున శివలింగాన్ని పూజిస్తుంటారు. మరి మీకు ఎప్పుడున్న డౌట్ వచ్చిందా అసలు శివరాత్రి రోజున శివలివంగాన్ని ఎందుకు పూజిస్తారు. శివయ్యకు శివలింగానికి మధ్య సంబంధం ఏమిటి ? కాగా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా శివాలయాల్లో ...

Read More »

సంకష్ట చతుర్థి రోజున గణేశుని ఇలా పూజించండి..

హిందూమతంలో బుధవారం వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. అయితే ఈ రోజు సంకష్టి చతుర్థి కూడా రావడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజుని సంకష్టి చతుర్థిగా జరుపుకుంటారు. సంకష్టి చతుర్థి రోజు దేవతలందరిలో ఆదిపూజ్యుడైన గణేశుడికి అంకితం చేయబడింది. గణేశుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సంకష్టి చతుర్థి ...

Read More »

భగవద్గీతను దిండు కింద పెట్టుకుని పడుకోవడం మంచిదా?

భగవద్గీత హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. అంతే కాదు, ఇది ప్రపంచంలోని గొప్ప గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో వ్రాసిన జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలోని ప్రతి మలుపులో మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత చదివితే..మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది.. ఆలోచనా విధానం మారుతుంది. దేనిపై మోహం పెంచుకోవాలో దేన్ని త్యజించాలో తెలుస్తుంది. భగవద్గీతను దగ్గర ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. మనలో కొందరు భగవద్గీతను పర్సులో ఉంచుకుంటే, మరికొందరు బ్యాగ్‌లో, అల్మారాలో ఉంచుకుంటారు. ...

Read More »

ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న శాపాలు ఇవే

ద్వాపర యుగం అంటే.. శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడి తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను మరియు ధర్మాన్ని స్థాపించడానికి మార్గంలో కొన్ని శాపాలను ఎదుర్కోవలసి ...

Read More »