Spirituality

శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా..

హిందూ మతంలో, భక్తులందరూ ప్రతి సోమవారం శంకరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. సోమవారం శివునికి ప్రత్యేక అభిషేకాన్ని నీరు, పాలతో చేస్తారు. అయితే సాయంత్రం పూట శివలింగానికి నైవేద్యాన్ని సమర్పిస్తే ఏమవుతుంది. అలా చేస్తే శుభమో, అశుభమో తెలుసుకుందాం..పురాణాల ప్రకారం శివుడిని పూజించే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ పూజకు పూర్తి ఫలితాలు లభించవు. ప్రతి సోమవారం మహాదేవుని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. శివపురాణం ప్రకారం శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ తప్పు దిశలో నిలబడకూడదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి దక్షిణం, ...

Read More »

లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. ఇంట్లో డబ్బె డబ్బు..

హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి మరియు విష్ణువు నివసిస్తారని నమ్ముతారు, అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది మరియు పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంది. లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిదేవత అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు తనపై , తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ...

Read More »

లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవానికి కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన మండపం ఉత్తర ప్రాంతంలో వాయుమార్గంలో నిర్మించిన లిఫ్ట్‌, రథశాల ప్రాంతంలో కల్యాణ వేదికతోపాటు వీవీఐపీ, వీఐపీ, మీడియా, దాతలు, ఆలయ అధికారులు, దాతలు, కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. 3,500 మంది కూర్చోవడానికి. ...

Read More »

ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న శాపాలు ఇవే

ద్వాపర యుగం అంటే.. శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడి తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను మరియు ధర్మాన్ని స్థాపించడానికి మార్గంలో కొన్ని శాపాలను ఎదుర్కోవలసి ...

Read More »

హొలీ రోజున తులసితో ఇలా చేయండి..

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈసారి దేశవ్యాప్తంగా హోలీ పండుగను 25 మార్చి 2024న జరుపుకోనున్నారు. ఈ రంగుల పండుగ ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనది. ఈ రోజున హోలీ పండుగను తమ ఇళ్లలో మాత్రమే కాదు దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హొలీ రోజున తులసితో ఇలా చేయండి.*హోలీ రోజున గంగా జలంలో తులసి ఆకులను వేసి, వాటిని పూజా స్థలంలో ఉంచండి. పూజ అనంతరం గంగాజలాన్ని ఇంట్లో చేయడం ...

Read More »

రంజాన్‌ మాసంలో దాని ప్రాముఖ్యత తెలుసుకొండి..

భారతదేశంలో మంగళవారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర రోజులలో ముస్లిం సోదరులు అల్లాహ్‌ను భక్తితో ఆరాధిస్తుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌ ప్రకారం రంజాన్ చంద్రుని దర్శనంతో ప్రారంభమవుతుంది. ముస్లిం మతంలో దీనిని రంజాన్-ఎ-పాక్ నెల అని కూడా పిలుస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తులు రోజాను ఒక నెల మొత్తం పాటిస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం పాటింస్తే అల్లా వారిని ఆశీర్వదిస్తారని నమ్మకం. ఈ పండుగ మతం, త్యాగం అంకితభావాన్ని చూపుతుంది. అయితే జకాత్, ఫిత్రా కూడా ...

Read More »

రామభక్తులకు గుడ్ న్యూస్..

దేశంలోని రామభక్తుల చిరకాల స్వప్నం ఇటీవలే నెరవేరింది. అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీంతో బాలరాముడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు అయోధ్యకు తరలి వెళుతున్నారు. ఈ క్రమంలో రామభక్తులకు దూరదర్శనం ఛానల్ మరో శుభవార్త చెప్పింది. రామ్ లల్లా భక్తులు ప్రతిరోజూ అయోధ్య నుండి నేరుగా ‘ఆరతి’ సేవలను ఉదయం 6:30 గంటలకు అయోధ్యలోని రామ మందిరం నుండి రోజువారీ హారతిని ప్రసారం చేయబడుతుందని దూరదర్శన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో అయోధ్యకు వెళ్లి రాముడిని దర్శించుకోలేని భక్తులు ఇకపై ...

Read More »

హోలీ రోజున ఈ దేవుళ్ళను పూజించండి..

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. హిందూ మతంలో పెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు సందడి మొదలైంది. మార్చి 25న దేశం మొత్తం రంగులు, గులాల్‌లతో దర్శనమివ్వనుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. హోలీ రోజున హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక వేడి నుండి ఉపశమనం పొందడంతో పాటు జీవితాల్లో ...

Read More »

ప్రతి ఏటా శివరాత్రి శివాలయంలో నాగుపాము దర్శనం..

నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది.మహా శివరాత్రి పండగను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివ నామస్మరణ తో మారుమ్రోగాయి. శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ...

Read More »

శివలింగంపై నిత్యం జలధార..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి ఆలయం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు గుట్టల నడుమ కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ...

Read More »