Spirituality

ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న శాపాలు ఇవే

ద్వాపర యుగం అంటే.. శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడి తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను మరియు ధర్మాన్ని స్థాపించడానికి మార్గంలో కొన్ని శాపాలను ఎదుర్కోవలసి ...

Read More »

శ్రీవారి భక్తులకు శుభవార్త ..

శ్రీ వేంకటేశ్వరా స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు నేడు అంగ ప్రదక్షిణ టోకెన్లను అధికారులు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించి టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో పెట్టనుంది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టోకెన్లు సైతం ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి. స్వామి వారి శీఘ్రంగా ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ...

Read More »

గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసుకొండి..

గుడిలో చాలామంది భక్తులు గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో ప్రాచీనకాలం నుంచి వస్తన ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొందిమంది.. మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప.. దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని ...

Read More »

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం…..

శ్రీశైల దేవస్థాన ఆధ్వర్యంలో ఘనంగా మహా కుంభాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు ఆరు రోజులపాటు ఆలయంలో మహాకుంభాభిషేక నిర్వహించనున్న దేవస్థానం అధికారులు మొదటి రోజులో భాగంగా ఉదయం 7 గంటలకు శాంతి హోమం మొదలుకొని పౌష్టిక హోమం, మహా పూర్ణాహుతి 8:45 కు పునరుద్దించిన ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు, శివలింగ నందీశ్వరుల ప్రతిష్టలు, కుంభాభిషేకం ముఖ్య ఘట్టమైన శివాజీ గోపురానికి సువర్ణ కలశ ప్రతిష్ట నిర్వహించారు. అలానే సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురార్పణ, జలాధివాసం, వేదస్వస్తి, మంత్రపుష్పం నిర్వహించనున్నారు.ఈ మహా ...

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీ వారి దర్శనం కోసం 14 గంటలు..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. మంగళవారం ఉదయం వరకు 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా టోకెన్లు తీసుకున్న వారిని మినహాయిస్తే సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 14 గంటల పాటు సమయం పడుతోంది. అయితే సోమవారం ఒక్కరోజే 74,231 మంది భక్తులు వెంకటేశ్వర స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు. అదే సమయంలో 33,591 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు ...

Read More »

చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత……

హిందూ మతానికి చెందిన ఈ ముఖ్యమైన చార్‌ధామ్‌లు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలు ఉన్నాయి. హిందూ మతంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు నిర్వహిస్తారు. ఒకటి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్ర .. మరొకటి బద్రీనాథ్, జగన్నాథ్, రామేశ్వర్, ద్వారకా ధామ్ యాత్ర. ఈ నాలుగు ధామ్‌లు చాలా పవిత్రమైనవి. ఈ ధామ్‌లను సందర్శించిన వ్యక్తుల అన్ని పాపాలు తొలగి చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.చార్‌ధామ్‌ యాత్రకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. శివపురాణం ప్రకారం చార్‌ధామ్‌ను సందర్శించడం వల్ల అన్ని ...

Read More »

మీరు శివయ్యను ఇలా పూజిస్తున్నారా….

హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం. హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుళ్లను పూజించే పద్ధతి ఉంది. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని విశ్వాసం. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేయాలి.ఈ రోజున భగవంతుడు భోళాశంకరుడికి నీరు, పాలు, బిల్వ పత్రం, పువ్వులు ...

Read More »

మీకు ఈ పండుగ తెలుసా…

తెలంగాణలో పండుగలు ఎలా జరుపుకుంటారో మనకి తెలిసిందే. ప్రతి ప్రాంతానికి ఒక్కో సంప్రదం. అయితే విటీని పల్లెటూళ్లలో ఎక్కువగా పాటిస్తుంటారు. అత్తా కోడళ్లు, ఆడబిడ్డల పేరుతో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త పండుగలు వస్తున్నె ఉన్నాయి. అవి మన ముందుకు వచ్చే వరకు తెలియడం లేదు. సంక్రాంతి సమయంలో గాజులు మార్చుకోవాలంటూ ఓ వార్త తెగ హల్చల్ అయింది. ఇప్పుడు కూడా మనమందరం షాక్ అయ్యే బరువు పండుగ వచ్చేసింది. అన్ని వరుసల పండుగలు అయ్యాయి. ఈసారి వదిన మరదళ్ల పండుగట. వారిద్దరూ ...

Read More »

మేడారం జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తి..

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర నిర్వహణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాధ్యతలు స్వీకరించారు.. మంత్రి సీతక్క సమక్షంలో బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.. జాతర నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తామని ప్రమాణం చేశారు. మేడారం మహా జాతర నిర్వాణకు అట్టహాసంగా ఏర్పాట్లుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 మహా జాతర నిర్వహణ కోసం నూతనంగా ఉత్సవ కమిటీని నియమించింది.. నూతన కమిటీ ...

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్… ఇక ఆ పని అవసరం లేదు..?

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను, భక్తులు ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా, టిటిడి చర్యలు తీసుకుంది. mbc 34 లోని కౌంటర్ లో టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, టిటిడి ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. సిఫారసు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఓ లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతున్నారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ...

Read More »