జగ్జీవన్ రామ్‌ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు..

ysr-cp-06.jpg

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసిన బాబూ జగ్జీవన్‌ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ(జులై 06) జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా ఎక్స్‌ ఖాతాలో నివాళులు అర్పించారాయన. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసిన మ‌హ‌నీయుడు బాబూ జగ్జీవన్‌ రామ్ గారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా, కేంద్ర‌మంత్రిగా, దేశ ఉప‌ప్ర‌ధానిగా దేశానికి ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయం. నేడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నా అని జగన్‌ సందేశం ఉంచారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసిన మ‌హ‌నీయుడు బాబూ జగ్జీవన్‌ రామ్ గారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా, కేంద్ర‌మంత్రిగా, దేశ ఉప‌ప్ర‌ధానిగా దేశానికి ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయం. నేడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి వ‌ర్ధంతి…

Share this post

scroll to top