చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్‌లైన్‌ టికెట్లు: రోజా

వైసీపీ పార్టీ, నగరి ఎమ్యెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆఅ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు.

ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైయ్యారని నిప్పులు చెరిగారు రోజా. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ మొహర్ రెడ్డి ని చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. అయ్యన్న పాత్రుడి ఎమ్మేల్యే పదవి పికేసారు… మంత్రి పదవి పికేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పికేసారు… లోకేష్ జెండా పదివి పికేసారు… ఇంకా ఎం పికాలని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.