Tag Archives: ap corona

ఎపిలో 5.30 లక్షలు దాటిన కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. రోజు కనీసం 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. దీంతో మొత్తం కేసులు ఐదున్నర లక్షలు దాటేశాయి. బుధవారం డిశ్చార్జీల సంఖ్య కూడా తగ్గడం కాస్త ఆందోళన కలిగించింది. పాజిటివ్‌ కేసులు పెరగగా.. డిశ్చార్జీలు తగ్గకుంటే వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 10,175 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,338 యాక్టివ్‌ కేసులు ...

Read More »

ఎపిలో కొత్తగా 10,601 కేసులు, 73 మరణాలు నమోదు!

ఎపిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది. ఇవాళ 73 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం 96,769 మంది కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,15,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 70,993 మందికి కరోనా ...

Read More »

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ 2 జిల్లాల్లోనే లక్ష దాటిన కేసులు

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4,125కు పెరిగింది. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో 11 మంది, చిత్తూరులో 10 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, ప్రకాశంలో 8 మంది, కృష్ణా జిల్లా ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, ...

Read More »

ఎపిలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఎపిలో కరోనా వ్యాప్తి ఏమాత్రమూ తగ్గలేదు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,621 కేసులు నమోదవ్వగా.. అదే సమయంలో కరోనాతో బాధపడుతూ 92 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,90,195 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,633 మంది మృతిచెందారు. ప్రస్త్తుతం 94,209 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2,95,248 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 8,528 మంది కరోనా నుంచి ...

Read More »

ఏపీకి వచ్చేవారికి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.O అమల్లోకి వచ్చింది. అన్‌లాక్‌ 2.0 ముగియడంతో.. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అలాగే మరికొన్ని నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు. అన్‌లాక్ 3.O అమల్లోకి రావడంతో ఏపీకి రావాలంటే ...

Read More »

ఏపీలో కరోనా ప్రకంపనలు: ఒక్క రోజే 8,147 కేసులు

ఏపీలో కరోనా వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ప్రతి రోజూ రికార్డులు బద్దలయ్యేలా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు భారీగా నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకే రోజు ఏకంగా 49 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 48,114 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 8,147 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ ...

Read More »

కరోనాను జయించిన ఏపీ డిప్యూటీ సీఎం

కరోనాను జయించిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనాను జయించారు. వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో తాము ఆస్పత్రి డిశ్చార్జ్‌ అవుతామని చెప్పారు. ఏపీ వైద్య బృందానికి, కడప కోవిడ్ సెంటర్‌లో వైద్య సేలందిస్తున్న వైద్యబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అల్లా దయతో తాను, తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామన్నారు అంజాద్ బాషా. చిత్తూరు కలెక్టర్, వైద్యుల సలహా మేరకు తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నామన్నారు అంజాద్. కలెక్టర్ ఆదేశాలతో ...

Read More »

ఏపీలో మరో 1908 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,908 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ...

Read More »

ఏపీని వణికిస్తున్న కరోనా.. మరో 15 మరణాలు

ఏపీని వణికిస్తున్న కరోనా.

ఏపీలో కరోనా డేంజర్ బెల్సి మోగిస్తూనే ఉంది. రోజు, రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడటం ఆందోళనల కలిగిస్తోంది. తాజా బులిటెన్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 25422కు చేరింది. ...

Read More »

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 570 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 570 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూల్‌, కృష్ణలలో నలుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడగా.. 191మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More »