లాక్డౌన్, కరోనాపై జగన్ సర్కార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా లాక్డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ...
Read More »