Tag Archives: ap government

ఎల్లుండి నుంచి వేసవి సెలవులు..స్కూళ్లకు ప్రభుత్వం హెచ్చరిక

పాఠశాలలకు ఈ నెల 24నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానుండగా సెలవుల్లో పాఠశాలలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ హెచ్చరించింది. చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23వ తేదీ ఆఖరి పని దినం కానున్నట్లు తెలిపింది. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తామని చెప్పింది.

Read More »

నేడు రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు అన్న సంగతి తెలిసిందే. నిన్న ఏపీ బడ్జెట్‌ ను బుగ్గన ప్రవేశ పెట్టారు. ఇక ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కానుంది. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మండలిలో చర్చ జరుగనుంది. ఇక చర్చ అనంతరం మండలిలో కూడా సమాధానం చెప్పనున్నారు ఆర్ధిక ...

Read More »

6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ డీఎస్సీ పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు… 2,280 ఎస్జీటీ పోస్టులు… 1,264 టీజీటీ పోస్టులు… 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. 212 ప్రిన్సిపల్ పోస్టుల ...

Read More »

ఒకే రోజు అరకోటి మందికి పని

ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో అత్యంత అరుదైన మైలురాయికి చేరుకుంది. సోమవారం (జూన్‌8) ఒక్క రోజే అరకోటి మందికి పైగా కూలీలకు పని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 54,51,939 మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యారు. వ్యవసాయ పనుల్లేని పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితులతో గ్రామీణ నిరుపేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పనుల కల్పనపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగొచ్చిన వలస కూలీలకు వారి సొంత ఊర్లోనే ...

Read More »

కరొనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

కరొనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించడంతో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీవో జారీ చేసింది. అవి.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద స్క్రీనింగ్‌ చేయాలి. సాధారణ సమావేశాలు వాయిదా. అత్యవసర సమయంలోనే సమావేశాలు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధి నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రజారవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల మూసివేత. అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు. జిల్లాల కలెక్టర్లు ధరలు నిర్ణయిస్తారు. అధిక ...

Read More »

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. రేపు రెగ్యులర్‌ లిస్ట్‌లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. అలాగే స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో సైతం ఇప్పటికే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. తాండవ యోగేష్‌, జనార్ధన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ...

Read More »