Tag Archives: ap select committee

ఏపీ శాసనమండలి ఛైర్మన్ సంచల నిర్ణయం

ఏపీ శాసనమండలి ఛైర్మన్ సంచల నిర్ణయం

మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ దూకుడు పెంచారు. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల బిల్లుకు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ తరపున నారా లోకేష్, పీ.అశోక్‌బాబు, తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్‌.. వైఎస్సార్‌సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, ...

Read More »