ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏడు నెలల కిందటే కర్ణాటకకు చెందిన బాల మేధావి అభిగ్య ఆనంద్ చెప్పిన జోస్యం అక్షరాలా ఫలించడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గ్రహస్థితులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని ఈ మేధావి ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఏడు నెలల కిందట వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని… చైనా యుద్ద సమస్యలను ఎదుర్కొంటుందని ప్రకటించాడు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలమవుతాయని చెప్పాడు. ముఖ్యంగా ...
Read More »