శ్రీకాకుళం జిల్లాలో జనవరి 27న సీఎం జగన్ సభను విజయవంతం చేయాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తగరపువలస వేదికగా సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తానన్నారు. వైసీపీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులు చేశామని మంత్రి తెలిపారు. చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని… నియోజకవర్గంలో ఒక్కరికే టికెట్ వస్తుందన్నారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కట్టుబడి పని చేయాలని మంత్రి వివరించారు.
Read More »Tag Archives: Botsha Satyanarayana
అమ్మ చంద్రబాబూ..ఎతటి ఘనుడవయ్యా : బొత్స
అమ్మ చంద్రబాబు నాయుడూ.. ఎంతటి ఘనుడవయ్యా.. మేం మొదటి నుంచే చెప్పుకొస్తున్నామన్నారు. ఏదైనా అమరాతి పేరుపైనా రాజధానిని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యవస్థగా వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని బొత్స ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ.46వేల కోట్ల అవినీతి జరిగినట్టు బొత్స వెల్లడించారు. ఎన్నికలకు ముందే రూ.46వేల కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, తమకు అభివృద్ధి ముఖ్యమన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బొత్స ...
Read More »