Tag Archives: carona

ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఏపీలో మరో 704 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 648 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,595కి చేరింది. ఇక గడచిన 24 ...

Read More »

కరోనా గురించి భయపెట్టకండి -అమిత్ షా

కరోనా గురించి భయపెట్టకండి -అమిత్ షా

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందన్న ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా వ్యాఖ్య‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆసుప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. అయితే ఆయన అంచ‌నా స‌రైన‌దా? కాదా? అని విష‌యంపై స్పందించ‌బోన‌ని తెలిపారు. కానీ సిసోడియా మాట‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌సులో భ‌యం వెంటాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం ...

Read More »

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ ...

Read More »

ఒక్కరోజే 2,003 మంది మృతి

ఒక్కరోజే 2,003 మంది మృతి

కరోనా పిశాచి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 3.50 లక్షలు, మరణాలు 11 వేల మార్కును దాటేశాయి. దేశంలో ఈ మహమ్మారి వల్ల తాజాగా 2,003 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇటీవలే సంభవించిన కొన్ని మరణాలకు కరోనా వైరస్‌ కారణమని తేలడంతో వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో బుధవారం మరణాల సంఖ్య 2,003గా నమోదయ్యింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఒక్కరోజులో ఇండియాలో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ...

Read More »

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 10,667 కేసులు

దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 380 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3,43,091 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,80,013 మంది మహమ్మారి కరోనా నుంచి కోలుకోగా.. 9,900 మంది మృతి చెందారు. ...

Read More »

ఏపీలో మరో 141 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. కరోనాతో కోలుకొని 59 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,402 కేసులు నమోదవ్వగా, 80 మంది కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం 2,599 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 1723 యాక్టివ్‌ ...

Read More »

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి ...

Read More »