రోబో మనుషులే కాదు.. రోబో ట్యాక్సీలు కూడా వచ్చేశాయి. రోబో టాక్సీలు డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణికులు కోరుకున్న గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాప్ ఆధారంగా పనిచేసే రోబో టాక్సీలు చైనాలో దూసుకెళ్తున్నాయి. గతంలోనే రోబో ట్యాక్సీల పేరుతో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలను బీజింగ్లో చైనా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు అవి కొన్ని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోబో టాక్సీలను కొన్ని దేశాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. కాలిఫోర్నియాలో ...
Read More »Tag Archives: china
12న భారత్, చైనా ఏడో రౌండ్ చర్చలు
తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, రెండు దేశాలకు చెందిన బలగాల ఉపసంహరణకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు భారత్, చైనాల మధ్య ఏడో విడత కమాండర్ స్థాయి చర్చలు ఈనెల 12వ తేదీన జరగనున్నాయి. ఈ నెల మధ్య నాటికి 14 కార్ప్స కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ స్థానే లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్ రానున్న నేపథ్యంలో.. భారత్ తరపున వీరిద్దరు ఈ చర్చల్లో పాల్గొంటారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ...
Read More »నేడు అఖిలపక్ష సమావేశం
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను ఈ వర్చువల్ సమావేశానికి ప్రధాని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించున్నట్లు ప్రధాని కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.
Read More »కరోనా ఎఫెక్ట్.. ఒక్క రోజే 242 మంది మృతి
చైనాలో కరోనా మృత్యుకేళి తారా స్థాయికి చేరింది. హుబాయ్ ప్రావిన్సులో ఈ వైరస్ వల్ల బుధవారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. బుధవారం రోజునే కొత్తగా సుమారు 15వేల కరోనా కేసులు కూడా నమోదు అయ్యాయి. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్నది. కరోనా వైరస్ బారిన పడి.. ఆ తర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్నది. ప్రస్తుతం ...
Read More »