ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జైలు నుంచే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రాత్రి ప్రకటించింది. సీఎం విషయంలో వేరే ఆలోచన లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచే పని చేస్తారని, అలా చేయకుండా కేజ్రీవాల్ను అడ్డుకునే చట్టం ఏదీ లేదని, అతడికి ఇంకా శిక్ష పడలేదని ఆప్ పార్టీ పేర్కొంది. అయితే జైలు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని రాజకీయ ...
Read More »Tag Archives: cm
జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం
దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.
Read More »ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Read More »సివిల్స్ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్ ప్రశంసలు
సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Read More »సీఎం శివరాజ్సింగ్కు కరోనా పాజిటివ్
ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహన్కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్లోని ఓ ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా ...
Read More »స్వీయ నిర్బంధంలో సీఎం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యే మథుర మహతో, రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్లకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కరోనా వైరస్తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన ...
Read More »పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్
పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించిన ఆయన… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టలర్ నివాస్ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ టి. నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. రాజీవ్ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్నాథ్ సర్కార్కు మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో గవర్నర్ లాల్జీ టాండన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ...
Read More »పదేళ్ల ప్రస్థానం ..జగన్ ఆసక్తికర ట్వీట్
సరిగ్గా పదేళ్ల క్రితం 2011 మార్చి 12 వ తేదీన కడపజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కొంతమేర ప్రభావం చూపించిన పార్టీ 2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసిన పదేళ్లలోపే పార్టీ అధికారంలోకి రావడం విశేషం. పార్టీని నమ్మి సేవలు ...
Read More »