93 ఏళ్లనాటి చరిత్ర కలిగిన ప్రస్తుత భారత పార్లమెంట్కు బదులుగా కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి నిర్ణయించింది. ఈ నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు. దీన్ని 2022 నాటికి పూర్తి చేయాలని అంచనా వేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ...
Read More »Tag Archives: delhi politics
బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం
బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం పాలయ్యారు. తన ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థి అఖిలేశ్ త్రిపాఠి చేతిలో ఓటమి పాలయ్యారు. ‘‘మేము తిరిగి ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతాం. ఓటమి చెందినందుకు ఏమాత్రం బాధపడటం లేదు. ప్రజల అంచనాలను మేము అందుకోలేకపోయాం. భారీ విజయం సాధించిన కేజ్రీవాల్కు శుభాకాంక్షలు’’ అని వ్యాఖ్యానించారు.
Read More »