Tag Archives: india corona cases

భారత్‌లో కొత్తగా 47,704 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు ...

Read More »

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 551 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 8,49,533కు, మరణాలు 22,674కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,34,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,92,258. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో 2,46,600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ...

Read More »

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది

Read More »

భారత్‌లో కరోనా ఉగ్రరూపం… కొత్తగా 9983 కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం..

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,983 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 206 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. 1,25,381 ...

Read More »

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 5242 పాజిటీవ్‌ కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్‌డౌన్‌ అమవలుతున్నప్పటికి పాజిటీవ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. 157 మంది మరణించారు. సోమవారం నాటికి దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య 96, 169కి చేరింది. వీరిలో 3029 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా.. 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఒకే రోజు ...

Read More »