ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాదని విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ది హిందు ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియం ప్రస్తావన తెచ్చారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామన్నారు.ప్రైప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని ...
Read More »