మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్ (54) కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే ఆయనను థానేలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంత్రి తన 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ అనే వచ్చింది. అయితే, లాక్డౌన్పై ముంబ్రా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారితో నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రికి కరోనా సోకివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ ...
Read More »