ఏపీ మంత్రి తానేనటి వనిత సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలంరేపింది. ఏకంగా మంత్రి లెటర్ హెడ్తో పాటూ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి వనిత సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్కు ఫిర్యాదు చేశారు. తన లెట్ హెడ్ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపీ అధికార వర్గాల్లో సంచలనంగా మారింది. కడప జిల్లాకు చెందిన ...
Read More »