అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్ ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్కు చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్, ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. రెండో పర్యటనలో భాగంగా ట్రంప్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read More »Tag Archives: trump india tour
ట్రంప్ గో బ్యాక్
దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను నిరసిస్తూ సోమవారం ఆందోళనలు చోటుచేసు కున్నాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ లో అఖిల భారత స్వేచ్ఛ, సంఘీభావ సంస్థ (ఎఐపిఎస్ఒ) సమన్వయంలో సిపిఎం, సిపిఐ, ఎస్యుసిఐ, సిజిపిఐతో పాటు ఎస్ఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు, ఎఐవైఎఫ్, ఎఐడిఎస్ఒ, ఢిల్లీ సైన్స్ ఫోరం, కెవై ఎస్, ఎఐడివైఒ తదితర సంఘాలు ‘గో బ్యాంక్ ట్రంప్’ కార్యక్రమం నిర్వ హించాయి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు నిలోత్పల్ బసు, సిపిఐ ప్రధాన కార్యదర్శి ...
Read More »తాజ్ మహల్ ను సందర్శించుకున్న ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు ముగిశాయి. అనంతరం తన పర్యటనలో భాగంగా… ట్రంప్ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించేందుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్ మహల్ ను ట్రంప్ దంపతులు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మోడి రాక సందర్భంగా.. ఆగ్రాను, తాజ్ మహల్ పరిసరాలను సుందరంగా అలంకరించారు.
Read More »