Tag Archives: yv subba reddy

అనకాపల్లి ఎంపీ టికెట్‌పై త్వరలో నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి

ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్‌సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్‌ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తు‍న్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్‌ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం ...

Read More »

విశాఖే పాలనా రాజధాని.. అందులో మార్పు లేదు: VSR

విశాఖే పాలనా రాజధాని అని, అందులో ఎలాంటి మార్పు లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేపట్టామన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతీ కుటుంబం ఏదో ఒక అంశంలో లబ్ధి పొందిందని తెలిపారు. ఈ నెల 10న అద్దంకి నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

Read More »

ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని తుడిచి పెట్టేశామని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేస్తున్నామని… వచ్చే ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభలో కూడా టీడీపీని ఖాళీ చేయిస్తామని అన్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారెడ్డి… రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. బలం లేకపోయినా రాజ్యసభ ...

Read More »

హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలి –వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన అంశానికి తెరలేపారు. హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్య సభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు. మాకు ఇచ్చిన ఈ అవకాశం తో ముగ్గురుం ...

Read More »

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?

APలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు పూర్తైనట్లు తెలుస్తోంది. 3 స్థానాల్లోనూ వైసీపీ పోటీ చేయనుండగా.. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. మాక్ పోలింగ్ నిర్వహించాలని YCP అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Read More »

చంద్రబాబు కుట్రలు ఫలించవు –వైవీ సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు. సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం ...

Read More »

టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి-వైవి.సుబ్బారెడ్డి

టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి

తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులు, స్థానికుల సౌక‌ర్యార్థం టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో అశ్విని ఆసుప‌త్రిని అభివృద్ధి చేశామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆధునీక‌రించిన అశ్విని ఆసుప‌త్రిని శుక్ర‌వారం ఉద‌యం పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ గారు మీడియాతో మాట్లాడుతూ టాటా ట్ర‌స్టు రూ. 4 కోట్ల‌తో ఆధునిక వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చ‌గా, టిటిడి రూ.65 ల‌క్ష‌ల‌తో ఆసుప‌త్రి ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేసింద‌న్నారు. 30 ప‌డ‌క‌లు గ‌ల ఈ ఆసుప‌త్రిలో 2 ఐసియులు, మినీ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, నూత‌న ...

Read More »