అంబేద్కర్ మాకు దేవుడు లెక్క.. 

cong-19.jpg

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్‌ డిమాండ్‌ చేశారు.

Share this post

scroll to top