వాహనదారులకు షాక్..

petrol-07.jpg

ప్రజలపై మళ్లీ పెట్రోల్‌ బాంబు పడింది. పెట్రోల్‌ , డీజిల్‌ ధరలను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచారు. వాహనదారులకు షాకిచ్చింది సర్కార్. ప్రజలపై మళ్లీ పెట్రోల్‌ బాంబు పడింది. పెట్రోల్‌ , డీజిల్‌ ధరలను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ , డీజిల్‌ ధరలను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తిస్తాయి.

Share this post

scroll to top