జర్నలిస్టు కృష్ణంరాజుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేశారు తుళ్లూరు పోలీసులు. విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు పోలీసులు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ టీవీ డిబేట్లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక రేపు కృష్ణం రాజును రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..
