నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..

ap-cabanit-04.jpg

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరుగనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై చ‌ర్చ‌ ఈ సందర్బంగా జరుగనుంది. వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌నుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం. తల్లికి వంద‌నం నిధుల విడుద‌లకు అమోదం తెల‌ప‌నుంది. కూట‌మి స‌ర్కార్ ఏడాది పాల‌నపై ప్ర‌త్యేక చ‌ర్చ‌ జరుగనుంది. ఈ నెల 21న వైజాగ్ లో జ‌రిగే అంత‌ర్జాతీయ యోగా డే పై చర్చించనున్న మంత్రివర్గం ముఖ్యంగా తల్లికి వంద‌నం నిధుల విడుద‌లకు అమోదం తెల‌ప‌నుంది.

Share this post

scroll to top