ఆపరేషన్ సిందూర్‌‌ స్పందించిన పవన్..

pavan-07-1.jpg

ధైర్యం లేని చోట ధర్మం కోల్పోతారని, స్వార్థం రాజ్యమేలుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత సరిహద్దులో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ పై ఆయన స్పందించారు. దశాబ్దాల సహనం సహనం. చాలా సేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం. జై హింద్. అంటూ పవన్ కల్యాణ్ హిందీలో ట్వీట్ చేశారు.

Share this post

scroll to top